Wednesday, November 2, 2011

బూరవల్లి కృష్ణమూర్తి , Buravalli Krishnamurty



  • ఆదాయ పన్నుశాఖ లో ఉపకమిషనర్ గా పనిచేసిన I.R.S. అధికారి బూరవల్లి కృష్ణమూర్తి పాతశ్రీకాకుళం లోని ప్రశాంతి వుద్దాశ్రమం వ్యవస్థాపకులు. 08-నవంబర్ 2011 న చనిపోయారు . ఈయన సేవాతత్పరుడు ... నిరాడంబరజీవి, సాదారణ జీవనము గడిపే ఓ మంచి వ్యక్తి . ఈయనకు ఇద్దరు కుమారులు ... ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు .
  • పుట్టిన ఊరు పోలాకి మండలం లోని దీర్ఘాశి గ్రామము . సాదారణ శిష్ట కరణం కుటుంబములో  జన్మించి I.R.S  ఆఫీర్ గా దేశానికి సేవలందించారు .
  • =================================
Visit my website -> Dr.seshagirirao-MBBS