skip to main |
skip to sidebar
బూరవల్లి కృష్ణమూర్తి , Buravalli Krishnamurty
- ఆదాయ పన్నుశాఖ లో ఉపకమిషనర్ గా పనిచేసిన I.R.S. అధికారి బూరవల్లి కృష్ణమూర్తి పాతశ్రీకాకుళం లోని ప్రశాంతి వుద్దాశ్రమం వ్యవస్థాపకులు. 08-నవంబర్ 2011 న చనిపోయారు . ఈయన సేవాతత్పరుడు ... నిరాడంబరజీవి, సాదారణ జీవనము గడిపే ఓ మంచి వ్యక్తి . ఈయనకు ఇద్దరు కుమారులు ... ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు .
- పుట్టిన ఊరు పోలాకి మండలం లోని దీర్ఘాశి గ్రామము . సాదారణ శిష్ట కరణం కుటుంబములో జన్మించి I.R.S ఆఫీర్ గా దేశానికి సేవలందించారు .
- =================================
Visit my website ->
Dr.seshagirirao-MBBS
No comments:
Post a Comment